నల్గొండ జిల్లాలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం కోట్లాట నడుస్తోందన్నారు.అమ్మనబోలు మండల కేంద్రం కావాలంటే మరో ఉప ఎన్నిక రావాలి లేదా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని వ్యాఖ్యనించారు.
యాదాద్రిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చిన కేసీఆర్ కు పాపం పండే రోజులొచ్చాయని బండి సంజయ్ విమర్శించారు.