మునుగోడలో బీజేపీ,కాంగ్రేస్ లాడాయి

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటలు కాస్త కొట్లాటకు దారితీశాయి.మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచార నిమిత్తం నాంపల్లి మండలం తుంగపాడులో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ,వివిధ పార్టీలోని కార్యకర్తలు బీజేపీలోకి ఆహ్వానించారు.

 Bjp And Congress Fought In Munugoda-TeluguStop.com

ఈ సందర్భంగా రాజగోపాల్ ప్రసంగించే సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీనితో రాజగోపాల్ రెడ్డి కల్పించుకొని మొరిగే కుక్కల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనడంతో ఒక్కసారిగా కాంగ్రేస్ రెచ్చిపోయారు.

రాజగోపాల్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు.ఈ నేపథ్యంలో బీజేపీ,కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోసుకుంటూ కొట్టుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube