ఈ కాలం కుర్రాళ్లకు తెలివి తేటలు ఎక్కువ.ఎంతో కష్టమైన పని.
పరిశోధకలు కూడా చెయ్యలేని పనిని వారు ఎంతో ఈజీగా చేసేస్తారు.అవును ఇప్పుడు కూడా కొందరు యువకులు అందరూ ఆశ్చర్యపోయే పనిని చేశారు.
అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా బైకు నీటిలో నడపడం కష్టం.
ఎందుకంటే సైలెన్సర్లోకి, పెట్రోల్ లోకి నీళ్లు వెళ్తే బైకు పని చెయ్యదు.
కానీ ఇద్దరు యువకులు నీళ్లలో బైక్ ని నడిపేస్తున్నారు.
అది చూస్తే ఒక్క మీరు ఏ కాదు ఎవరైనా ఆశ్చర్యపోతారు.అలా ఎలా చేశారు ? బైకులోకి నీళ్లు వెళ్తాయి కదా ? అప్పుడు ఎలా అని పని చేస్తుంది అని.వారు అక్కడే మార్పులు చేసారు.బైకుకు ఉండే సైలెన్సర్ను కింద కాకుండా బైక్ పై ఉండేలా మార్చారు.
పెట్రోల్ ట్యాంకులోకి నీళ్లు వెళ్లినా బైకు ఆగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.బాటిల్లో పెట్రోల్ వేసి పైపు ద్వారా ఇంజిన్ ను అనుసందించారు.ఫలితంగా బైకు నీటిలోకి వెళ్లినా ఇంజిన్ అద్భుతంగా పని చేస్తుంది.వరద నీటిలో వారు బైకును ఎంతో సులభంగా నడిపిస్తున్నారు.
ఈ వీడియోను చుసిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్ లో షేర్ చేసి ఆ యువకులను ప్రశంసించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.