మోదీపై సెటైర్ : బట్టతల ఉన్నవారికి దువ్వెనలు అమ్మారంటూ...

పాట్నాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ ఆక్రోస్ ర్యాలీ సందర్భంగా… బీహార్ ప్రతిపక్ష నాయకుడు… ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించాడు.అంతే కాదు….

 Bihar Rjd Leader Tejaswi Yadav Coments On Modhi-TeluguStop.com

‘‘బట్టతల ఉన్నవారికి 2014లో మోదీ దువ్వెనలు అమ్మారు.జుట్టు లేకున్నా మాకు దువ్వెలు ఎందుకని వారు అడిగితే.

నేను అధికారంలోకి రాగానే మీకు జుట్టు తెప్పిస్తా అని మోదీ చెప్పారు.మోదీ మంచి సేల్స్‌మెన్‌’’ అని తేజస్వీ ఎద్దేవా చేశారు.

కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి దేశంలో లేదని, మోదీని ఎవరు నమ్మరని అన్నారు.కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాజరైన ఈ సభలో తేజస్వీ ఆయనతో పాటు వేదికను పంచుకున్నారు.మోదీ అసలు రంగును బిహార్‌ నిరుద్యోగులకు వివరించడానికి రాహుల్‌ ఇక్కడి రావడం సంతోషంగా ఉందన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube