15 మంది ఎమ్మెల్యే లు టీడీపీ లోకి, జగన్ మైండ్ బ్లాక్

ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆఫరేషన్ ఆకర్ష్’ ఇంకా కొనసాగుతూనే ఉంది.వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నిన్నటికి 16కు చేరింది.

 Biggest Shock To Jagan 15 Mlas Into Tdp-TeluguStop.com

త్వరలో మరో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.గడచిన ఎన్నికల్లో జలీల్ ఖాన్ కూడా వైసీపీ టికెట్ పైనే బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆ తర్వాత ఆయన ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ క్రమంలో నిన్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారి సంఖ్య ఇప్పటికే 16కు చేరింది.మరో 14 మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.మే 15లోగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరే ఎమ్మెల్యేల సంఖ్య 30కి చేరుకుంటుంది’’ అని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube