కాపు ఉద్యమ సమయంలో తునిలో జరిగిన రైలు కాల్చి వేత వైఎస్ ఆర్ కాం్రగెస్ నేతల హస్తమున్నటు్ల స్పష్టమైందని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ … ఘటన విషయమై జరిగిన సిఐడీ విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయని , త్వరలో నివేదిక అందనుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారాయన.
రైలు తగలబెట్టడానికి కొన్ని నిమిషాల ముందు వైసీసీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ముద్రగడ పద్మనాభంల సంభాషణలు జరిగాయన్నది వాస్తమని కరుణాకర్రెడ్డి, సూచనల మేరకే ముద్రగడ రైల్రోకో ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని, కాదని వైఎస్ ఆర్ కాం్రగెస్ నేతలు నిరూపించగలరా అని సవాలు విసిరారు హోం మంత్రి చిన రాజప్ప.
.