దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్..!!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్త గా తీసుకొచ్చిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ చేపడుతూ ఉంది.ఈ క్రమంలో రైతు సంఘాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి.

 Bharat Bandh Continues Peacefully Across The Country Bharat Bandh,  Andhra Prade-TeluguStop.com

ఏపీ అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి.ఒక రాజకీయ పార్టీలు మాత్రమేకాక రైతు మరియు ప్రజా కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు సర్వీసులను మధ్యాహ్నం వరకు నిలిపివేసినట్లు ఆర్టీసీ ప్రకటన చేయడం జరిగింది.అదేవిధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించాయి.

ఇదిలా ఉంటే జరుగుతున్న బంద్ కార్యక్రమానికి జనసేన అదేవిధంగా బిజెపి పార్టీలు దూరంగా ఉన్నాయి.రైతు చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం మరియు వాణిజ్య సంస్థలు కూడా మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేయడం జరిగింది.

కుండపోత వర్షం కురుస్తున్న గాని రాష్ట్రంలో రైతు సంఘాలు కార్మిక నాయకులు వివిధ పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.తెలంగాణ లో కూడా రైతు సంఘాలు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ డిపోల నుండి బస్సులో రాకుండా అడ్డుకోవడం జరిగింది.

జాతీయ రహదారులపై కూడా నిరసన కార్యక్రమాలు తిరుగుతూ ఉన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో భారత్ బంద్ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube