మా అధ్యక్ష ఎన్నికల సమయంలో.పోలింగ్ జరుగుతున్న రోజు మోహన్ బాబు… తనని అమ్మ బూతులు తిట్టాడని.
అందరూ చూస్తుండగానే దాదాపు అర గంటకు పైగానే విమర్శించారని బెనర్జీ తాజాగా మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు.జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన గాని.
విజయాన్ని ఆస్వాదించలేక పోతున్నానని.అంత దారుణంగా మోహన్ బాబు “మా” అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందరిముందు విమర్శించారని కన్నీటిపర్యంతమయ్యారు.
పోలింగ్ జరుగుతున్న రోజు కుర్ర హీరో తనీష్ నీ.మోహన్ బాబు తిట్టడం జరిగిందని అక్కడే విష్ణు కూడా ఉండటంతో., నేను ఆయన వద్దకు వెళ్లి గొడవలు వద్దు అని చెప్పాను దాంతో మోహన్ బాబు కోపంతో… భయంకరంగా ఊగిపోతూ పచ్చి బూతులు తిట్టడం మాత్రమే కాదు కొట్టడానికి కూడా వచ్చారని పేర్కొన్నారు.మోహన్ బాబు ఇంట్లో తనకు ఎంతో గౌరవం ఉండేదని, ఇంటి మనిషిగా పెద్దవారిగా ఆయనకు ఎంతో .గౌరవం ఇవ్వటం మాత్రమే కాక వాళ్ళ ఇంట్లో లక్ష్మీ పుట్టినప్పుడు ఆమెను ఎత్తుకుని తిరగటం జరిగిందని విష్ణు కూడా తన ముందే పెరిగాడు అని అలాంటిది అందరి ముందు తనని అమ్మ నా బూతులు తిట్టాడని.బెనర్జీ బాధపడ్డారు.
ఈ విషయం తెలుసుకుని మోహన్ బాబు భార్య నిర్మలా దేవి.ఫోన్ చేయటం జరిగిందని ఓదార్చారు, పట్టించుకోవద్దని.
తెలియజేసినట్లు.స్పష్టం చేశారు.
ఇంత అవమానం నేను తట్టుకోలేను అందుకే.రాజీనామా చేస్తున్నట్లు.
బెనర్జీ స్పష్టం చేశారు.