కార్యాలయాల్లో మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం.. ఏపీసీపీడీసీఎల్ నిర్ణయం

కార్యాలయాల్లో ఇకపై మొబైల్ ఫోన్లను వాడొద్దని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

 Ban On Use Of Mobile Phones In Offices.. Apcpdcl Decision-TeluguStop.com

డిస్కంలో ఉద్యోగులు పని వేళల్లో సమయాన్ని వృధా చేస్తున్నారని, పనిని వాయిదా వేస్తున్నారని ఏపీ సీపీడీసీఎల్ సిఎండి పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పనిగంటలు వృధా కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

అక్టోబర్ నుంచి ఉద్యోగులు ఆఫీస్ కి వచ్చిన వెంటనే తమ ఫోన్లను డిపాజిట్ చేసి రశీదు తీసుకోవాలని సూచించారు.భోజన విరామ సమయంలో మాత్రం ఫోన్లను వాడుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ ఆదేశాలను ఉల్లంఘించిన ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube