మహారాష్ట్ర మాజీమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.మనీ లాండరింగ్ కేసులో బెయిల్ ను మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది.ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ వచ్చినా సీబీఐ నమోదు చేసిన కేసులో అనిల్ దేశ్ ముఖ్ జైలులోనే ఉండనున్నారు.