జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల కంటే, ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అయ్యన్న పాత్రుడు

జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల కంటే, ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.జగన్ పించన్ పెంచింది 250, కానీ ప్రచారానికి 60 కోట్లు ఖర్చు చేశారు.

 Ayannapatrudu Comments On Ys Jgana Mohan Reddy, Ap Poltics , Ayanna Patrudu , Ys-TeluguStop.com

జగన్ పించన్ ల విషయంలో వృద్దులను మోసం చేస్తున్నాడు.చంద్రబాబు నాయుడు 2000 ఇస్తూ ఉంటే, జగన్ దాన్ని 3000 వేలు చేస్తాను అన్నాడు.36 నెలలు గడుస్తున్నా ఇప్పటికి 250 పెంచడం దారుణం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube