జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల కంటే, ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.జగన్ పించన్ పెంచింది 250, కానీ ప్రచారానికి 60 కోట్లు ఖర్చు చేశారు.
జగన్ పించన్ ల విషయంలో వృద్దులను మోసం చేస్తున్నాడు.చంద్రబాబు నాయుడు 2000 ఇస్తూ ఉంటే, జగన్ దాన్ని 3000 వేలు చేస్తాను అన్నాడు.36 నెలలు గడుస్తున్నా ఇప్పటికి 250 పెంచడం దారుణం.