హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఓ వ్యక్తి, ఒక యువతి పై దారుణానికి ఒడిగట్టాడు.ముంబై నుండి వచ్చిన యువతి పై జుబేర్ అనే వ్యక్తి ఆత్యాచారినికి పాల్పడ్డాడు.
తనను బర్త్ డే పార్టీకి పిలిచి తన పై అత్యాచారానికి పాల్పడ్డారని ముంబై పోలీసులకు ఆ యువతి పిర్యాదు చేసింది.ఆ కామాంధుడికి మరో ఇద్దరు యువతులు కూడా సహకరించిన ట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు.
అయితే.ముంబై పోలీసులు ఈ కేసును హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులకు బదిలీ చేశారు.అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి జుభేర్ తో పాటు అతనికి సహకరించిన ప్రజక్త,స్వీటీ అనే ఇద్దరు యువతుల పై పోలీసులు కేసు నమోదు చేశారు.బాధితురాలు దుస్తులు మార్చుకునే సమయంలో ప్రజక్తా అనే మహిళ వీడియో తీసి, ఆ వీడియో లను ఆమెకు వాట్సప్ చేసి,కేసు వెనక్కి తీసుకోవాలని.
జుబేర్,ప్రజక్త,స్వీటీ బెదిరిస్తున్నారని బాధితురాలు తెలిపారు.