జాతీయ క్రీడల్లో స్వర్ణాలు సాధించిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు

గుజరాత్ లో జాతీయ క్రీడలు జరుగుతున్నాయి.ఈ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు.తాజాగా తెలంగాణకు చెందిన మహిళా షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది.25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణ పతాకాన్ని సాధించింది.దీంతో తెలంగాణలో తొలి పతకం వచ్చి చేరింది.ఇప్పటికే మహిళల 100 మీటర్ల పరుగులో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం సాధించింది.దీంతో వెరసి జాతీయ క్రీడల్లో రెండు తెలుగు రాష్ట్రాల ఖాతాల్లో రెండు పసిడి పతకాలు ఒకే రోజు చేరాయి.

 Athletes From Telugu States Who Have Won Gold In National Sports-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube