సంక్రాంతి సంబరాలల్లో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలేంలో రెండో రోజు పోట్టేళ్ళ పోటీలు నిర్వహించారు.ఈ పోటిలలో ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతల నుండి 22 జతల పోట్టేళ్ళ కొమ్ములతో తలపడుతూ పోటిలలో పాల్గోని వాటి వాటి సత్తాను చాటాయి.
పోటిలలో గెలుపోందిన పోట్టెళ్ళ యాజమానులకు ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులను అందజేయబడున్నానని నిర్వహకులు తేలిపారు. పశువు పెంపక దారులను ప్రోత్సహించేందుకు గత కోన్ని సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వహకులు తేలిపారు.