ప్రస్తుత కాలంలో జనాలకి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెరిగింది.నేటి సమాజంలో చాలామందిని వెంటాడుతున్న అధిక బరువు, చర్మ సంబంధిత సమస్యలు.
ఇలా చాలామంది ప్రజలు బరువు తగ్గడానికి మరియు చర్మ సమస్యల తగ్గించుకోవడానికి వేడి నీటిని త్రాగుతూ ఉంటారు.ఇవే కాకుండా జలుబు రాకుండా ఉండేందుకు కూడా గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది.
అయితే కొంతమంది ఉదయాన్నే లేచి వేడి నీరు తాగమని సలహా ఇస్తూ ఉంటారు.అయితే వీడు మీరు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.
ఇలా ఎక్కువగా వేడి నీరుని త్రాగడం వల్ల ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఉంది.దాహం వేసినప్పుడు వేడి నీరు ఎక్కువగా తాగితే మెదడు కణాలలో వాపు తలెత్తి మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.మూత్రపిండాలు ప్రత్యేక కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయి.మూత్రపిండాల ద్వారా శరీరంలోని చెడు వ్యర్ధాలు అన్ని బయటకి పోతాయి.వేడి నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా పడే అవకాశం ఉంది.
ఎక్కువగా వేడి నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.ఇది పేగులను కూడా ప్రభావితం చేస్తుంది.
అంతే కాకుండావేడి నీళ్ల వల్ల నోటిలో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది.
వేడి నీరు ఎక్కువగా తాగడం వల్ల నదులు మరియు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.దీనివల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు కూడా వస్తాయి.వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల మన శరీరంలోని అవయవాలపై ప్రభావం పడుతుంది.
వేడినీళ్లు ఎక్కువ గా తాగితే కడుపులో మంట లాంటి సమస్యలు రావచ్చు.