ప్రతిపక్షం ఎందుకో ఎలాంటి సహనం లేకుండా అడిగామంటే సర్కార్ తప్పుచేసినట్టే జవాబు చెప్పాల్సిందే అనే భావనలో ఉంది .ఏమి చెప్పినా వినడానికి ఓపిక లేని విధంగా తయారయ్యింది.
ఇలా ఉంటె ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఎప్పుడు తయారవుతుంది ? అని టిడిపి ఎమెల్యేలు మీడియా పాయింటులో తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.బాబు రాజకీయ అనుభవం పాటి వయసు లేని వైకాపా నేతలు ఏకంగా ఏమాత్రం సంకోచం లేకుండా బాబు డౌన్ డౌన్ అని నినాదాలు చేయడం ముఖ్యమంత్రి చిరాకు పడ్డారు.
మరోకరయితే మరింతగా విరుచుకు పడేవారు అని ఆ ఎమ్ ఎల్యేలు అభిప్రాయపడ్డారు .జగన్ పైన అయన వెనుక ఉన్న సభ్యుల తీరుపై విమర్శలు గుప్పించారు