పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.కానిస్టేబుల్‌ రాత పరీక్షకు 3,51,860 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 1,09,106 మంది అర్హత సాధించారు.ఓఎంఆర్‌ షీట్స్‌ను రీకౌంటింగ్ చేయించాలనుకునే అభ్యర్థులు రూ.1,000 ఆన్‌లైన్‌లో చెల్లించాలని అధికారులు తెలిపారు.రీకౌంటింగ్ కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఈనెల 25వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

 Ap Police Canistable Exam Result Relised-TeluguStop.com
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube