జీవో నెం.1పై హైకోర్టుకు.. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు

జీవో నంబర్.1పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు తెలిపారు.ఈ మేరకు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించామన్నారు.జీవో నెంబర్ .1ను హైకోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నామని చెప్పారు.ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయని తెలిపారు.

 Ap Pcc Chief Rudra Raju To The High Court On Go No.1-TeluguStop.com

కానీ వైసీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.విపక్షాలను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం జీవో నెంబర్.1ను తీసుకువచ్చిందని ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube