గుంటూరు గ్రానైట్ తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టే

గుంటూరు గ్రానైట్ తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.జిల్లాలోని చిలకలూరిపేట మండలం మురికిపూడిలో తవ్వకాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

 Ap High Court Stay On Guntur Granite Mining-TeluguStop.com

ఈ క్రమంలో మంత్రి విడదల రజనీతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, పలువురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఎస్సీ, ఎస్టీల భూముల్లో డీకే పట్టా రద్దు చేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఓసీ ఇవ్వడంపై పిటిషన్ దాఖలు అయింది.

ఈ మేరకు ఎన్ఓసీ ఇచ్చిన తహసిల్దార్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube