మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు సీఆర్‌డీఏ ను రద్దు చేసేందుకు సిద్దం అవుతున్న సమయంలో అమరావతి ప్రాంత రైతులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.దాంతో ఈ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు అమరావతి రాజధాని మార్పుతో పాటు సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణ పూర్తి అయ్యే వరకు ఆ విషయాలపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వంకు హైకోర్టు సుచించింది.

 Ap High Court Comments On Ap Three Capitals-TeluguStop.com

దాంతో మూడు రాజధానుల విషయమై ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి.

ఇప్పటికే మండలిలో ఈ బిల్లు ఆగిపోయింది.

ఇదే సమయంలో హై కోర్టు కూడా ఇలా బ్రేక్‌ వేయడంతో జగన్‌ ప్రభుత్వం పెద్ద సంకటంలో పడ్డట్లయ్యింది.మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

కొందరు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube