ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, దుర్గగుడి ఈవో డి.
భ్రమరాంబ ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అమ్మవారు ఎంతో శక్తి స్వరూపిణి అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్న అందరికీ దసరా శుభాకాంక్షలు.