తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటినుండో వైసిపి పార్టీ కి నమ్మకమైన కుటుంబంగా.అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ నిలబడిన కుటుంబం జక్కంపూడి కుటుంబం.
వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పై అప్పట్లో అనేక కేసులు నమోదు అయ్యాయి.ఇదిలా ఉంటే తాజాగా విచారణలో ఉన్న ఈ కేసులను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై పరుష పదజాలంతో దూషించిన ట్లు.గతంలో జక్కంపూడి రాజా పై కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల కు సంబంధించి విచారణ విజయవాడలోని ప్రజాప్రతినిధుల క్రిమినల్ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది.ఈ క్రమంలో కేసులను ఉపసంహరించుకున్నే రీతిలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్.
జక్కంపూడి రాజా పై ఉన్న రెండు కేసులను ఎత్తివేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.