ఆలయాల్లో అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

ఆలయాల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.ఇందులో భాగంగా ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధం అయింది.

 Ap Government Focus On Irregularities In Temples-TeluguStop.com

ఈ క్రమంలోనే మూడు నెలలకు ఒకసారి ఆలయాల్లో ఉద్యోగుల డ్యూటీలను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.ఒకే పోస్టులో ఏళ్ల తరబడి కొనసాగడం వలనే అవకతవకలకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సర్కార్ ఈ చర్యలకు సిద్ధం అయిందని తెలుస్తోంది.

దీంతో ఆలయాల్లో ఇకపై డ్యూటీలు రొటేషన్ పద్ధతిలో మూడు నెలలకు ఒకసారి మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube