కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు.. !

దేశంలో కరోన విజృంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కోవిడ్ టీకా పక్రియ వేగవంతంగా సాగుతుంది.

 Ap Cm Ys Jagan Couple Took Corona Vaccine , Ap, Cm Ys Jagan Couple, Took, Coron-TeluguStop.com

ఇప్పటికే ఎందరో ప్రముఖులు వ్యాక్సిన్ ఇప్పించుకున్నారు.ఇంకా తీసుకుంటూనే ఉన్నారు.

ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఈ రోజు అనగా గురువారం రోజున గుంటూరులో ఆయన సతిమణితో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్నారు జగన్.

కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ గుంటూరు 140 వార్డు సచివాలయం లో తీసుకున్నారు.ఇకపోతే ఏపీ లోను ఈ మధ్య కాలం లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధలను కఠినంగా అమలు చేస్తుంది.ఇప్పటికే ఏపీ స్కూళ్లల్లో కూడా భారీ సంఖ్య లో కరోనా కేసులు నమోదు అయిన విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధలను అమలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube