ఏపీ సీఎం జగన్ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్కో సిమెంట్ పరిశ్రమను ఆయన ప్రారంభించనున్నారు.
అనంతరం కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమవుతారు.
మరోవైపు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.