నంద్యాల జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్‎కో సిమెంట్ పరిశ్రమను ఆయన ప్రారంభించనున్నారు.

 Ap Cm Jagan's Visit To Nandyal District-TeluguStop.com

అనంతరం కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమవుతారు.

మరోవైపు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube