ఈరోజు కరోనా పై సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఏపీ సీఎం జగన్..!!

దేశంలో చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ ఎత్తివేయడం జరిగింది.కేవలం రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే లాక్ డౌన్ అమలు చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

 Ap Cm Jagan To Hold Review Meeting On Corona Lock Down, Today Jagan, Corona, Ap-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ రోజు కరోనా పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సీఎం జగన్.ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ ఈనెల ఏడవ తారీఖున ముగియనుంది.

ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.రాష్ట్రంలో 9 జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకు గతంలోనే సడలింపు ఇవ్వటం తెలిసిందే.

కరోనా వైరస్ తీవ్రత ఉన్న వారి మరి కొన్ని జిల్లాలలో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే గతంలో.విధించిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు ఉన్న కొద్ది తగ్గుముఖం పడుతూ ఉండటంతో.రాష్ట్రంలో కర్ఫ్యూ ఎత్తేస్తారా లేకపోతే.

ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలు.కొనసాగిస్తారా అన్నది సస్పెన్స్ గా నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube