ఇటీవలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన జగన్ తాజాగా జిల్లాలకు సంబంధించి ఇన్చార్జి మంత్రులను నియమించడం జరిగింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
జిల్లాల వారీగా ఇంచార్జి మంత్రుల వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి.
గుంటూరు జిల్లా – ధర్మాన ప్రసాదరావు, కాకినాడ – సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ, అనకాపల్లి – రాజన్నదొర
పార్వతీపురం – గుడివాడ అమరనాథ్, విజయనగరం – బూడి ముత్యాలనాయుడు
పశ్చిమ గోదావరి – దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ఏలూరు – పినిపె విశ్వరూప్
తూర్పు గోదావరి – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎన్టిఆర్ జిల్లా – తానేటి వనిత
పల్నాడు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, బాపట్ల – కొట్టు సత్యనారాయణ
అమలాపురం – జోగి రమేష్, ఒంగోలు – మేరుగ నాగార్జున
విశాఖ – విడతల రజని, నెల్లూరు – అంబటి రాంబాబు
కడప – ఆదిమూలపు సురేష్, అన్నమయ్య – కాకాణి గోవర్థన్ రెడ్డి
అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణాజిల్లా – ఆర్కే రోజా
తిరుపతి – నారాయణ స్వామి, నంద్యాల – అంజాద్ బాష
కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సత్యసాయి జిల్లా – గుమ్మనూరు జయరాం
చిత్తూరు – ఉషశ్రీ చరణ్.