రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు

నేడు ఆంధ్రప్రదేశ్ సి‌ఎం వై‌ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెంలోని సి‌ఎం క్యాంపు కార్యలయం నుండి స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా ఏపీలోని ఆలయాలపై జరుగుతున్నా దాడుల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

 Ap Cm Jagan Attend The Spandana Program With Distict Collectors, Attacks On Hind-TeluguStop.com

గెరిల్లా దాడులు మాదిరిగా ఆలయాలను ద్వంసం చేస్తూ ప్రభుత్వంకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు.కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా రాత్రికి రాత్రి దాడులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Telugu Ap Cm, Gerilla, Spanadana, Tadepally Gudem-Telugu Political News

వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని చూడలేక రాజకీయ దురుద్దేశంతోనే ఆలయ విగ్రహాలను ద్వంసం చేస్తున్నారు.పోలీసులు ఈ దాడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇలాంటి దాడులు మరోసారి చెయ్యాలంటే బయపడేలా చెయ్యాలని జగన్ సూచించాడు.ఆలయాలపై దాడులు చేస్తే కఠినంగా వ్యవహరించాలని చెప్పాడు.రాజకీయ లబ్దికోసమే ఇలాంటివి చేస్తే కఠినంగా శిక్షించాలని జగన్ అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube