ఏపీ ప్రభుత్వ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించిన అసెంబ్లీ స్పీకర్..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాల పై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పేదలకు పెన్నిధిగా మారాయని తమ్మినేని సీతారాం అన్నారు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో పలు మండలాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.“జగనన్న పచ్చతోరణం” లో భాగంగా మొక్కలు నాటి.రాష్ట్రంలో పేదలకు జగన్ ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు.

 Ap Assembly Speaker Appreciates Ap Goernament Schemes Ap Assembly Speaker, Tamin-TeluguStop.com

Telugu Ap Assembly, Ap, Cm Jagan, Tamineniseetha, Ysrcp-Telugu Political News

ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు జీవితాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ తో పాటు ప్రభుత్వ అధికారులు అదే రైతుల వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కూడా పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube