1.దళిత బందుకు ఐదు వందల కోట్లు విడుదల
హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బందు పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే 1500 కోట్లు విడుదల చేయగ మరో 500 కోట్ల ను తాజాగా విడుదల చేసారు.
2.అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
3.రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి మధ్య కొనసాగుతోంది.తాజాగా కంటోన్మెంట్ మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను లాల్ బజార్ చౌరస్తా లో దహనం చేశారు.
4.జీవో 111 పై హైకోర్టులో విచారణ
జీవో నెంబర్ 111 పై తెలంగాణ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.
5.గొల్ల కురుమల ఆత్మీయ సభ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు.
6.ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
5 ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్టు కు ఉన్న 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
7.ఇంటి వద్ద పది రకాల పరీక్షలు
తెలంగాణ లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.దీంట్లో దాదాపు పది రకాల పరీక్షలను ఇంటివద్దే చేయించుకునే అవకాశం కల్పించారు.
8.వెర్రి వాడిని కాదు : రఘురామ
వైసీపీ ప్రభుత్వం పై మరోసారి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు.” 18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా ? … నేను విజయవాడ అని కాదు ‘ అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేశారు.
9.ఏసీబీ వలలో సర్వేయర్
విశాఖ జిల్లా పద్మనాభం మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ వలలో చిక్కారు.పదకొండు వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
10.తెలుగు ను నిర్వీర్యం చేసే కుట్ర
ఏపీలో తెలుగును నిర్వీర్యం కుట్ర జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు.
11.పాకిస్తాన్ మా రెండో ఇల్లు
పాకిస్తాన్ మాకు రెండో ఇల్లు ఇల్లు వంటిది తాలిబన్లు ప్రకటించారు.
12.బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ స్టెప్
ఈ మధ్యకాలంలో బాగా వైరల్ ఐన బుల్లెట్ బండి పాటకు టిఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత స్టెప్ వేశారు.
13.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ మొత్తం పూర్తయింది.
14.మోడీ గా విజయేంద్రప్రసాద్
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోడీ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.ఈ మేరకు యువ ఫిలిం మేకర్ మోడీ పాత్రలో విజయేంద్రప్రసాద్ ను నటించమని సంప్రదించినట్లు సమాచారం.
15.గోవా షెడ్యూల్ పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.దాదాపు రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది.
16.ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో
ఉరుములు మెరుపులతో పాటు , నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
17.కేరళ కు ఏపీ టీమ్
మెడికల్ టూర్ నిమిత్తం ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళ లో వైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు ఏపీ నుంచి ఒక టీమ్ కేరళ వెళ్ళింది.
18.సిమ్లా టూర్ లో జగన్
ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో సిమ్లా వెళ్లారు. ఈనెల 28వ తేదీన జగన్ – భారతి పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టూర్ కి వెళ్ళారు.
19.ఏపీ లో కరోనా
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,220 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,220
.