టాలీవుడ్ సినీ నటి అను ఇమాన్యుల్.ఈ ముద్దుగుమ్మ తన నటనతో, అందంతో బాగా ఆకట్టుకుంది.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.అతి తక్కువ సమయంలో ఈ బ్యూటీ తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తెలుగులో పలు సినిమాలలో బాగా నటించింది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
మలయాళ సినిమా ద్వారా బాలనటిగా పరిచయం అయిన అను ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయం అయింది.అంతేకాకుండా 2016 లో నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమా ద్వారా తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది.
ఇక ఆ తర్వాత అవకాశాలు సొంతం చేసుకుంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సముద్రపు ఒడ్డు లో కొంటె చేష్టలు చేస్తూ వైరల్ గా మారింది.
ప్రస్తుతం అను అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహా సముద్రం సినిమా లో బిజీగా ఉంది.ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటి అదితి రావు కూడా నటిస్తుంది.ఇక తాజాగా సముద్రపు ఒడ్డున అను కొంటె చేష్టలు చేస్తున్నట్టు ముఖం పెట్టగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఆ ఫోటో లో ఎంతో క్యూట్ గా ఉంది.ఈ బ్యూటీ ఎప్పుడు ఫోటో షూట్ లతో బిజీగా ఉంటుంది.
ఇక ఆ మధ్య ఓ ఫోటో షేర్ చేయగా.అందులో కూడా సముద్రపు ఒడ్డున తలపై క్యాప్ ధరించుకొని సముద్ర అందాలతో పాటు తన అందాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది.