జగన్ సర్కార్‎కు హైకోర్టులో మరో షాక్..!

జగన్ సర్కారుకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది.రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించవద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 Andra Pradesh, Cm Jagan, High Court, Mining Lands,-TeluguStop.com

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పలుచోట్ల మైనింగ్ భూములను కేటాయించారని దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారించింది.ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీనిపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube