తెలంగాణ హైకోర్టులో వ్యాన్ పిక్ కు మరో ఊరట లభించింది.2014లో ఈడీ చేసిన 1,416 ఎకరాల అటాచ్ మెంట్ చెల్లదని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.ఇంకా పెండింగ్ లో మరో 11 వేల ఎకరాలకు సంబంధించిన విచారణ జరిగింది.వ్యాన్ పిక్ ప్రాజెక్టుపై సీబీఐ కోర్టులో ఉన్న ఛార్జ్ షీట్ చెల్లదని గత జూలైలో హైకోర్టు తీర్పునిచ్చింది.
ఇప్పుడు హైకోర్టు తాజా తీర్పుతో నిమ్మగడ్డ ప్రసాద్ కు భారీ ఉపశమనం లభించింది.