ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో విడాకులు అనే పదం చాలా కామన్ గా వినిపిస్తోంది.అందుకు గల కారణాలు లేకపోలేదు.
అయితే తాజాగా యాక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ష్ తన భార్య అయినటువంటి లక్ష్మి ప్రణీతతో విడాకులు తీసుకున్నాడు.అంతేగాక కొత్త బంగారు లోకంతో కుర్రకారును కట్టిపడేసిన శ్వేతా బసు ప్రసాద్ కూడా రీసెంట్ గానే విడాకులు తీసుకుంది.
దీంతో తో ప్రస్తుతం టాలీవుడ్ లో విడాకులు చాలా కామన్ అయిపోయినట్లు అనిపిస్తోంది.
అయితే తాజాగా ఓ ప్రముఖ యాంకర్ కూడా విడాకులు వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఆమె యాంకర్ మాత్రమే కాకుండా బుల్లితెరలో పలు సీరియళ్లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకుగాను తమ వైవాహిక జీవితంలో పలు మార్పులు చోటుచేసుకోవడంతో నే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా తన భర్త మద్యానికి బానిసై ఆ ప్రముఖ యాంకర్ పేరు చెప్పుకొని పలుచోట్ల అప్పులు చేస్తూ ఆమె పేరుని నాశనం చేస్తున్నాడని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ ప్రముఖ యాంకర్ కి 20 సంవత్సరాలు కలిగిన ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే అతడు కూడా ఇప్పటికే డ్రగ్స్ కి అలవాటు పడి పడిపోయాడని కూడా ప్రచారం జరుగుతోంది.అయితే పెళ్లయిన తర్వాత కేవలం తన తల్లిదండ్రుల కోసం మాత్రమే అతడిని భరిస్తూ వచ్చినట్లు ఇప్పుడు వారు కాలం చేశారు.
దీంతో ఆ యాంకర్ తనకు విడాకులు కావాలంటూ పట్టుబట్టి ఉందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ప్రముఖ యాంకర్ ఝాన్సీ కూడా తన భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటుంది అయితే తన భర్త మాత్రం ఇంకో పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు.