తిరుమల: నడక మార్గంలో మరో చిరుత కలకలం. గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మరో చిరుత ప్రత్యక్షం.
భక్తులు కేకలు వేయడంతో పరుగులు తీసిన చిరుత.
నడకదారిలో భయం భయంగా నడక సాగిస్తున్న భక్తులు.
అలిపిరి నడక మార్గంలో చిరుతను బంధించి ఊపిరి పీల్చుకున్న టీటీడీ అధికారులు.మరో చిరుత భక్తులకు కనిపించడంతో.
అయోమయంలో పడ్డ అధికారులు.







