భారత ఐటీ దిగ్గజ సంస్థ విప్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులప వేటు వేసింది.
తాజాగా ఈనెల 10 నుంచి హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేసింది.
అయితే, ఈ నిర్ణయంపై విప్రో ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.హైబ్రిడ్ పని విధానం ప్రకారం ఉద్యోగులు వారానికి 8 రోజుల పాటు కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సి ఉంటుంది.
ఈ విధానంలో తమ ఉద్యోగులంతా కనీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని విప్రో తెలిపింది.ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పే దిశగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.