సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో మలుపు.!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో మరో మలుపు తిరిగింది.ప్రస్తుతం ఈ కేసును ఇటు ముంబయి పోలీసులతో పాటు హీరో తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్న సంగతి అందరికి తెలిసిందే.

 Bollywood, Actor, Sushanth Singh, Suicide Case-TeluguStop.com

కేసు విచారణలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తుంది.కేసును ఏ రాష్ట్రం ఛేదిస్తుందనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.

ఆ దిశగా రెండు రాష్ట్రాలు విచారణ వేగవంతం చేశారు.

నటుడు సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు కేసును దర్యాప్తు కొనసాగించేందుకు బీహార్ పోలీస్ అధికారి వినయ్ తివారీ ముంబయికి చేరుకున్నాడు.

కాగా ముంబాయి మున్సిపల్ అధికారులు ఆలయను బలవంతంగా క్వారంటైన్ కు తరలించారు. 14 రోజుల పాటు క్వారంటైన్ ఉంచి చేతికి క్వారంటైన్ స్టాంపు వేశారు.ఈ ఘటనపై స్పందించిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్వీటర్ ద్వారా జరిగింది వెల్లడించాడు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.

కేసు విచారణ కోసం బీహార్ పోలీస్ అధికారి వినయ్ తివారి వస్తున్నారని ముంబయి అధికారులకు వసతి కల్పించాలని కోరామన్నారు.కాగా అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కరోనా ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ 14 క్వారంటైన్ కు తరలించారని పేర్కొన్నాడు.

దీంతో ఈ రెండు ప్రభుత్వాల మధ్య గొడవ రాచుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube