“మా” ఎన్నికల ఫలితాలపై టెలివిజన్ టాప్ యాంకర్ అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసిన అనసూయ నిన్న రాత్ర గెలిచినట్లు వార్తలు రావడం తెలిసిందే.
ఈసీ మెంబర్ గా పోటీ చేసిన అనసూయ.భారీ మెజార్టీతో గెలిచినట్లు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈ రోజు “మా”ఎన్నికల అధికారి విడుదల చేసిన జాబితాలో అనసూయ పేరు లేకపోవటంతో సంచలనంగా మారింది.ఈ నేపథ్యంలో అనసూయ తాజా పరిస్థితి పై సోషల్ మీడియాలో వెరైటీ గా రియాక్ట్ అయ్యింది.
” క్షమించాలి ఒక విషయం గుర్తొచ్చి తెగ నవ్వు వచ్చేస్తుంది., మీతో పంచుకుంటున్నాను.
ఏమీ అనుకోవద్దు.! నిన్న అత్యధిక మెజారిటీ, భారీ మెజార్టీతో గెలుపు అని ఈరోజు లాస్ట్.
ఓటమి అంటున్నారు రాత్రికి రాత్రి ఏం జరుగుతుంది అబ్బా.అని వైరల్ కామెంట్ పెట్టింది.
ఆ తర్వాత ” అసలు ఉన్న సుమారు 900 ఓటర్స్ లో సుమారు 600 జిల్లా ఓటర్ లెక్కింపు కి… రెండో రోజుకి వాయిదా వేయాల్సిన టైం ఎందుకు పట్టింది అంటారు.?? ఆహా ఏదో అర్థం కాక అడుగుతున్నాను.పంట వ్యంగ్యంగా సోషల్ మీడియాలో అనసూయ.తన ఓటమి పై కామెంట్ చేసింది.ఇదిలా ఉంటే ఈసీ మెంబర్ గా సుడిగాలి సుదీర్ గెలిచినట్లు ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.