అనసూయ.యాంకర్ అనసూయ.రంగమ్మత్త అనసూయ.ఎలా చెప్పిన ఈవిడ సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ అని మాత్రం చెప్పాలి.ఎందుకంటే ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.ఆమె చేసే కొన్ని కొన్ని పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఈ నేపథ్యంలోనే ఈరోజు ఓ బుర్రలేని ట్విట్ చేసి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది అనసూయ
బుర్రలేని ట్విట్ అంటే.అనసూయకు బుర్ర లేదు అని కాదు.
బుర్ర లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనసూయ ట్విట్ చేస్తుంది.అసలు అనసూయ ట్విట్ ఎం చేసింది అంటే? నిన్నటి నుంచి ట్విట్టర్, ఇన్స్టాల్లో కొందరి ఖాతాలు బ్లాక్ చేసీ చేసీ వేళ్లు నొప్పి పెడుతున్నాయంటే నమ్మండి.తప్పదు కదా? నా పేజ్లో వాళ్ల బుర్రలేనితనం ఏంటీ? నా శాంతి నా బాధ్యత’ అని తెలిపింది.
‘నన్ను అర్థం చేసుకోని వాళ్లని నేను అర్థం చేసుకోని వారిని సాయం చేస్తున్నాను.ఎలాగంటే వారిని దూరంగా ఉంచుతున్నాను’ అని అనసూయ చెప్పింది.‘అయ్య బాబోయ్ ఏంటీ ఇంతమందా? ఇంత మంది బుర్రలేని వాళ్లా? ఇంత మంది వితండవాదులా? ఏం చేస్తాం లేండీ” అంటూ ఓ ట్విట్ పెట్టింది.ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.నీకు పిచ్చో అర్థం కాదు.అమాయకత్వమో అర్థం కాదు.