అనంతపురం జిల్లాలోని ఓ క్వారీలో పేలుడు..

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేలుడు కలకలం సృష్టించింది.పెద్దవడుగూరు మండలం కొండేపల్లికి చెందిన నారాయణ స్వామి అనే వ్యక్తికి చెందిన క్వారీలో పేలుడు సంభవించింది.

 An Explosion In A Quarry In Anantapur District..-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయలు కావడంతో.మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.

బాధితులు గోపరాజు పల్లెకి చెందిన నాగ పుల్లయ్య, కొండేపల్లికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube