తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈరోజు ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కీలక నేత లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని… తెలంగాణ ఉద్యమకారుల నీ .
గుర్తు చేసుకుని ఇటువంటి మహత్తరమైన జనాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయటం లేదని మండిపడ్డారు.ఇక ఇదే తరుణంలో నిర్మల్ లో.కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పార్టీ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… కేసిఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కెసిఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణాలు ప్రయోగాలు చేయడం జరిగిందని నాటి వీరుల ఉద్యమకారుల ప్రాణాలు కేసీఆర్ కి పట్టవా అని మండిపడ్డారు.వచ్చే ఎన్నికలలో.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ సీట్లు మొత్తం బిజెపి గెలుస్తుందని స్పష్టం చేశారు.మజ్లిస్ పార్టీని ఓడిస్తే తెలంగాణకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు అవుతుందని… ఎట్టి పరిస్థితుల్లో మజ్లిస్ కి.భయపడేది లేదని.స్పష్టం చేశారు.
మొదటి నుండి బిజెపి పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అని అన్నారు.హుజురాబాద్ ఉప ఎన్నికలలో కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని ఈటెల రాజేందర్ అఖండ మెజారిటీతో.
గెలుస్తారని జోస్యం చెప్పారు.