ప్రస్తుత భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అన్ని తానై ముందుకు నడిపిస్తూ… షాడో ప్రధానిగా చలామణి అవుతున్న ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్టీకి రూ.1000 విరాళం ప్రకటించారు.ఈ డబ్బును నమో ఆప్ ద్వారా ఆయన పంపారు.ఈ సందర్భంగా కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు బీజేపీకి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఎన్ ఎమ్ ఆప్ ద్వారా కానీ .లేదా donations.narendramodi.in.ద్వారా కానీ విరాళాలు పంపాలని కోరారు.అయితే అమిత్ షా ఆ స్థాయిలో ఉంటూ… కేవలం కొద్ది మొత్తంలో విరాళాలు ప్రకటించడం పై సోషల్ మీడియాలో ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి.
తాజా వార్తలు