కరోనా ఎంతలా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మనం చూసాం.అయితే సాధారణ ప్రజల నుండి మొదలుకొని సెలెబ్రెటీల వరకు కరోనా సోకింది.
అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.అయితే ఎంతో మంది బాలీవుడ్ భామలతో లవ్ ట్రాక్ నడిపిన రణబీర్ కపూర్ ప్రస్తుతం ఆలియా భట్ తో ప్రేమలో మునిగి ఉన్న విషయం అందరికి తెలిసిందే.
అయితే కరోనా రాకపోయి ఉంటే ఈ జంటకు ఇప్పటికీ వివాహం జరిగి ఉండేది.ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే రణబీర్ కు కరోనా సోకిందని తెలిసి ప్రస్తుతం రణబీర్ ని కలవలేని పరిస్థితిలో ఉన్న ఆలియా భట్ రణబీర్ ను విడిచిపెట్టి ఉండలేకపోతోందట.అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో రణబీర్ తో చేతిలో చేయి వేసి ఉన్న ఓ ఫోటోను అలియాభట్ షేర్ చేసింది.
అయితే అలియాభట్ అభిమానులు నెటిజన్లు అలియాకు మద్దతుగా కామెంట్ చేస్తుంటే, కొంత మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.కొంత మంది నెటిజన్లు పాపం అలియా, రణబీర్ ల బంధాన్ని కరోనా విడగొడుతున్నదని కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల కామెంట్స్ తో అలియా ఫోటో మరింత వైరల్ గా మారుతోంది.