స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు తొలిరోజే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
బన్నీ స్టైలిష్ యాక్టింగ్కు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దడదడలాడించింది.ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 41 రోజులు దాటేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.159.90 కోట్ల మేర వసూళ్లు సాధించింది.బన్నీ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హారికా అండ్ హాసిని రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.ఇక ఈ సినిమా 42 రోజుల కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 44.70 కోట్లు
సీడెడ్ – 18.22 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.84 కోట్లు
గుంటూరు – 11.14 కోట్లు
ఈస్ట్ – 11.41 కోట్లు
వెస్ట్ – 8.93 కోట్లు
కృష్ణా – 10.76 కోట్లు
నెల్లూరు – 4.71 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 129.71 కోట్లు
కర్ణాటక – 9.23 కోట్లు
కేరళ – 1.17 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.44 కోట్లు
ఓవర్సీస్ – 18.35 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ 41 రోజుల కలెక్షన్లు – రూ.159.90 కోట్లు
.