బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సాధారణ వ్యక్తిగా రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.వివరాల్లోకి వెళితే.
అక్షయ్ కుమార్ తన తదుపరి సినిమా షూటింగ్ డెహ్రాడున్ లో జరిగింది. ‘రత్నసన్’ సినిమా షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లిన అజయ్ దేవగన్ సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అందాలను ఫోటోలు వీడియోల రూపంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
అజయ్ దేవగన్ షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా ప్రస్తుతం అజయ్ దేవగన్ డెహ్రాడూన్ లో ఒక సాధారణ వ్యక్తిలా రోడ్డు మీద నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డెహ్రాడూన్ లోని గాంధీ పార్క్ ప్రాంతంలో అజయ్ దేవగన్ ఒక సామాన్య వ్యక్తి లా రోడ్డు దాటుతున్న సమయంలో అక్కడి అభిమానులు ఆయన్ని చూసి ఆనందంతో గోల గోల చేశారు.
అసలు విషయానికి వస్తే.’రత్నసన్’ సినిమా షూటింగులో భాగంగా అజయ్ దేవగన్ ఇలా రోడ్డుమీద నడిచాడు.ఈ సినిమాకు సంబంధించిన ఈ సన్నివేశం చాలా నాచురల్ గా ఉండాలని వీటికి దూరంగా కెమెరాలను ఉంచి షూటింగ్ చేశారు.
నాచురల్ గా ఉండాలి కానీ ట్రై చేసిన ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది.ఇలా ముస్సోరి, డెహ్రాడూన్లోని కొన్ని లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసారు.