అఖిలప్రియ మాటలకు ఖంగు తింటున్న తెలుగు తమ్ముళ్లు

ఒక వైపు తెలుగు దేశం పార్టీ అమరావతి రైతులతో కలిసి గత మూడు వారాలుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్న విషయం తెల్సిందే.ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డిమాండ్‌ చేస్తున్నారు.

 Akhila Priya Comments Telugu Desham Party Leaders-TeluguStop.com

ఇలాంటి సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకులు అంతా కూడా ఒకేమాటపై ఉండాలి.కాని తాజాగా మాజీ మంత్రి భూమ అఖిలప్రియ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీ నాయకులను ఇరుకున పెట్టేవిధంగా ఉన్నాయి.

ఇటీవల ఒక కార్యక్రమంలో అఖిలప్రియ మాట్లాడుతూ ఏపీకి రాజధాని అనేది అమరావతి లేదంటే కర్నూలు అయ్యి ఉండాలి.మూడు రాజధానులు అక్కర్లేదు అన్నాడు.అమరావతి రైతులకు రాయలసీమ రైతులు మద్దతుగా నిలుస్తారని, తప్పకుండా వారికి కష్టం వస్తే సాయంగా నిలుస్తారంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అభివృద్ది పూర్తిగా ఆగిపోయిందని, ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత నిర్ణయాలు అభివృద్దికి అడ్డుగా ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube