అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ టాలెంటెడ్ నటుడు అఖిల్.అఖిల్ హీరోగా ఇప్పటికే మూడు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ కమర్షియల్ మూవీలో అఖిల్ నటించబోతున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ మరో సినిమాకి కూడా కమిట్ అయినట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ లో దర్శకులుగా సత్తా చాటుతున్న తెలుగు దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.ఫ్యామిలీ మెన్ సీక్వెల్ లో సమంత నెగిటివ్ రోల్ చేస్తుంది.
ఇదిలా ఉంటే చాలా ఏళ్ల క్రితం వీరిద్దరూ శర్వానంద్ తో తెలుగులో ఒక సినిమా చేశారు.ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
అయితే బాలీవుడ్ మాత్రం ఈ దర్శకులకి మంచి గుర్తింపు ఉంది.అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే అఖిల్ కి కథ కూడా చెప్పడం జరిగిందని, నాగార్జునకి కూడా వినిపించారని తెలుస్తుంది.ఈ కథ పెర్ఫెక్ట్ గా అఖిల్ కి సెట్ కావడంతో తెలుగుతో పాటు,హిందీలో కూడా ఈ సినిమాని అఖిల్ తో తెరకెక్కించాలని అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించబోతున్నారని తెలుస్తుంది.తాజాగా ఈమె పంజాబీ రాప్ సాంగ్ టక్కర్ లో నటించింది.
ఇదే విషయాన్ని స్వయంగా రష్మిక మందన్న తన ట్విట్టర్లో ద్వారా అభిమానులతో పంచుకుంది.మరి ఆ సాంగ్ ప్రమోషన్ కోసం రష్మిక హిందీలో పాపులర్ షో అయిన కపిల్ శర్మ షో లో పాల్గొని ఆ సాంగ్ ని పబ్లిసిటీ చేస్తుంది.
ఈ సాంగ్ ద్వారా మరింతగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తుంది.