వైయస్సార్ పై కీలక వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్..!!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.

 Akbaruddin Praises Ysr In Telangana Assembly,  Akbaruddin, Telangana Assembly, Y-TeluguStop.com

జగన్మాత వైయస్సార్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది.తన జీవితంలో వైఎస్ లాంటి ముఖ్యమంత్రిని మరొకరిని చూడలేదని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల విషయంలో ఆయనకు తెలియజేస్తే చాలు వెంటనే పరిష్కరించే వారిని ముఖ్యంగా ముస్లిం మైనార్టీల ప్రజల కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని స్పష్టం చేశారు.తన జీవితంలో అభిమానించే అతి కొద్దిమంది నాయకులలో వైయస్ రాజశేఖర రెడ్డి ఒకరు అని పేర్కొన్నారు.
  కచ్చితంగా ఆయన ముస్లిం మైనార్టీల ప్రజలకు ఎంతో ఆపద్బాంధవుడు.స్నేహితుడు అని చెప్పుకొచ్చారు.బాబా షర్ఫుద్దీన్ పహాడీ దర్గా భూములు.పరిస్థితిపై అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.ప్రస్తావించగా వెంటనే వైఎస్ పరిస్థితిని అర్థం చేసుకుని.అక్బర్ ఆవేశపడకుండా మీ సమస్య ఏంటో చెప్పండి అని స్థలాల పరిస్థితిని ఆయనకి గణాంకాలతో సహా.వివరించగా .వెంటనే ఆయన జీవో జారీ చేసి ఎనభై ఐదు ఎకరాల స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించి వక్ఫ్ బోర్డుకి అప్పగిస్తూ.నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.వైఎస్ లాంటి ముఖ్యమంత్రిని.నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, ముస్లిం ప్రజలు.మైనార్టీ వర్గాల కచ్చితంగా జీవితంలో మరిచిపోలేని విధంగా పరిపాలించారని.

అక్బరుద్దీన్ కొనియాడారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube