ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది.ఈనెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.అక్టోబర్ 17న అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుండగా.19న ఫలితాలు ప్రకటించనున్నారు.ప్రస్తుతం ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు.అయితే, అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీనే స్వీకరించాలని కొందరు నేతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు