అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో జనసైనికుల ఆందోళన

అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో జన సైనికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి భూ కబ్జా చేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.

 Agitation Of Janasaniks In Wissannapet Of Anakapalli District-TeluguStop.com

భూ దందాపై న్యాయవిచారణకు సిద్ధమా అంటూ మంత్రి గుడివాడకు సవాల్ విసిరారు.ఈ నేపథ్యంలో మంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇప్పటికైనా మంత్రి స్పందించి న్యాయ విచారణకు రావాలని జన సైనికులు డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube